అతను తన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడని తన ప్రజలతో దేవుడు వాగ్ధానము చేసియుండెను. ఈ వాగ్ధానములన్నియు లేఖనములో వ్రాయమని ఆయన తన ప్రవక్తలతో చెప్పియుండెను.