యేసు విశ్రాంతి దినాన కపెర్నహుము అనే పట్టణములోని సమాజ మందిరములో బోధిస్తాడు. ఒక మనిషి నుండి దయ్యమును వెళ్ళగొట్టడం ద్వారా ఆయన గలిలయ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలను ఆశ్చర్య పరుస్తాడు.
కపెర్నహుముకు వచ్చారు