ఆయన, ఆయన శిష్యులు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు యేసు తన మరణం పునరుత్థానం మూడవసారి ముందే చెప్పాడు.
యెరూషలేము ఒక కొండ పైన ఉంది, కాబట్టి ప్రజలు అక్కడికి వెళ్లడానికి పైకి ప్రయాణించాల్సి వచ్చింది.