వ. 3లోయేసు ధన్యులైన వారి లక్షణాలు చెబుతున్నాడు.
ఇది కథనంలో కొత్త భాగం ఆరంభం. యేసు ఆయన శిష్యులకు బోధించడం మొదలు పెడుతున్నాడు. ఈ భాగం 7వ అధ్యాయం చివరిదాకా కొనసాగుతుంది. దీన్ని కొండమీద ప్రసంగం అంటారు.