యేసు మరింత మందిని తన శిష్యులుగా పిలుస్తున్నాడు.
యేసు యోహాను, యాకోబులను పిలిచాడు. ఈ పదబంధం అర్థం యేసును వెంబడించమని తనతో ఉండమని, తన శిష్యులు కమ్మని వారినిఆహ్వానించాడు.