1.2 KiB
1.2 KiB
General Information:
మత్తయి బాప్తిస్మమిచ్చే యోహాను పరిచర్యను వర్ణించే కథనం ఇక్కడ మొదలౌతున్నది. వ. 3 లో మత్తయి ప్రవక్త యెషయా మాటలు ఎత్తి రాస్తూ బాప్తిస్మమిచ్చే యోహాను యేసు పరిచర్య సిద్దం చెయ్యడానికి దేవుడు నియమించిన వార్తాహరుడని తెలియజేస్తున్నాడు.
In those days
ఇది యోసేపు అతని కుటుంబం ఈజిప్టు వదిలి నజరేతుకు వెళ్ళిన చాలా సంవత్సరాల తరువాత జరిగిన విషయం. బహుశా యేసు తన పరిచర్య ప్రారంభించబోతున్న సమయంలో జరిగింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంత కాలం తరువాత” లేక “కొన్ని సంవత్సరాల తరువాత.