ఆ ఇద్దరు మనుషులు యేసుతో మాట్లాడడం ముగించారు.
యేసుకు ఏమి జరుగుతుందో ఆ మనుషులు అర్థం చేసుకోకపోవడానికి ఇది మరొక కారణాన్ని చూపుతుంది.
మాలో కొందరు
స్త్రీలు సమాధి వద్ద ఉన్నారు.