సాక్షమిచ్చి
పేతురు, యోహానులు యేసును గురించి తాము వ్యక్తిగతంగా ఎరిగిన వాటిని సమరయులకు చెప్పారు. # ప్రభువు వాక్కు బోధించి
లేఖనాలు యేసును గురించి ఎలా మాట్లాడుతున్నాయో పేతురు, యోహానులు సమరయులకు వివరించారు.
సమరయ ప్రజల గ్రామాల్లో
"అనేక సమరయ గ్రామాలలోని ప్రజలకు" (ఉప లక్ష్యక అలంకారం చూడండి)