\v 30 మారునాడు,యుధాలు అతని మీద మోపిన నెరని కచ్చితంగా తెలుసుకోవడం కోసం,సహస్రాధిపతి అతని సంకెళ్లు విడిపించి,ప్రధాన యాజకులు,మహా సభవారంతా సమావేశం కావాలని అజ్ఞాపించి,పౌలును తీసుకొచ్చి వారిముందు నెలబెట్టాడు.