\v 29 మోషే ఆ మాటను విని పారిపోయి మీద్యను దేశంలో విదేవైశ్యుడిగా వుంటూ,అక్కడే ఇద్దరు కొడుకులను కున్నాడు.
\v 30 నలబై ఎలు అయిన తరవాత సినయి పరవతారణ్యంలో ,ఒక మండుతున్న పొద లోను అగ్నిమంటలో దేవధూత అతనికి కనిపించింది.