bestha_tel-x-bestalu_act_te.../07/11.txt

3 lines
896 B
Plaintext

\v 11 ఆ తర్వాత ఐగుప్తు దేశమంతటి మీద ,కనాను మీద త్రివరమైన కరువు, గోప బాధలు వచ్చాయి.కాబట్టి మాన్ పితరులకు ఆహారం దొరాకలేదు.
\v 12 ఐగుప్తు లో తిండి గింజలయునాయని యాకోబు తెలుసుకొని మన పూర్వికులను అక్కడకుమొదటిసారిగా పంపాడు.
\v 13 వీరు రెండో సారి వోచినపుడు యోసేపు తన అన్నధములకు తనను తను తెలియచేసుకొనడు .అప్పుడు యోసేపు కుటుంబం గురించి ఫరోకు తెలిసింది.