విశ్రాంతి దినమున నడవదగినంత దూరంలో ఉంది. వారు పట్టణంలో ప్రవేశించి, తాము బస చేస్తున్న మేడగది లోకి వెళ్లారు. వారెవరంటే, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తోలోమయి,అల్ఫాయి కుమారుడు యాకోబు, దేశబక్తుడు అయిన సీమోను, యాకోబు కుమారుడు యూదా. వీరూ, వీరితోకూడా కొందరు స్త్రీలూ, యేసు తల్లి మరియు, ఆయన తముళ్ళు ఏకగ్రీవంగా, నిలక