\v 44 అతడు చూసిన సమూనా చొప్పున శాక్షపు గుడారం చేయాలని మోషేతో దేవుడు మాట్లాడి ఆజ్ఞాపించాడు.ఆ \v 45 శక్ష్యపు గుడారం అరణ్యంలో మాన్ పితరుల దగిరా ఉంది.మన పూర్వికులు దానిని తీసుకొని,దేవుడు తమ ఎదుట నున్ద్ వెలగోటిన రాజయలను వారు స్వాధీనపరుచుకొని,యెహోషువతో యూదా ఈ దేశం లోకి దానిని తీసుకువొచ్చారు.అది దావీదు కాలం వరుకు ఉంది . \v 46 దావీదు దేవుని అనుగ్రహాన్ని పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిరిమ్మించాలని ఆశించాడు .