2019-02-19 10:29:16 +00:00
|
|
|
\v 23 ప్రతి సంగాములో పెద్దలను ఎర్పరచి ఉపవాసం వుంది ప్రార్ధనలు చేసి వారు నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించారు
|
|
|
|
\v 24 తరువాత పిసిదియ దేసమంతట సంచరించి పంపులియ వచ్చారు
|
|
|
|
\v 25 పెర్గేలులో సువార్త బోధించి అత్తలియ వెళ్లారు
|
|
|
|
\v 26 అక్కడనుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమ్మిత్తం దేవుని కృపకు అప్పగించుకుని మొదట బయలుదేరిన అంతియోకాయకు తిరిగి వచ్చారు
|