ardhan_tel-x-ardhan_act_tex.../19/08.txt

1 line
980 B
Plaintext

\v 10 తరువాత అతడు సమాజ మందిరములోకి వెళ్లి ప్రసంగిస్తూ,మాట్లాడుతూ,తర్కిస్తూ మూడు నెలలు గడిపెను.ఐతే కొందరు తమ హృదయాలను కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి,జనసమూహం ఎదుట దేవుని మార్గాన్ని దూషిస్తూవచ్చారు.కాబట్టి అతడు వారిని శిస్యులనుండి వేరుపరిచి, అనుదినము తురన్ను అనే అతని బడిలో విచారించుచు వచ్చెను.ఈ విధంగా జరిగిన తర్వాత ఆసియాలో వుండే వారందరు దేవుని వాక్యం విన్నారు.