ardhan_tel-x-ardhan_act_tex.../01/21.txt

1 line
744 B
Plaintext

\v 21 కాబట్టి యోహాను బాప్తీస్మంమ్ ఇచ్చింది మొదలుకొని యేసు మనదగ్గర నుండి వెళ్లిపోయే వరకు \v 22 ఆయన మన మధ్య తిరుగుతూ ఉన్న కాలమంతమనలో కలిసున్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్దనమును గురించి సాక్షిగా ఉండడం అవసరం అని చెప్పెను. \v 23 అప్పుడు వాళ్ళు యోసేపును, బరబ్బా ను ఇద్దరిని నిలబెట్టారు.