ardhan_tel-x-ardhan_act_tex.../01/12.txt

2 lines
911 B
Plaintext

\v 12 అప్పుడు వాళ్ళు ఆలివ్ కొండ నుండి ఎరుషాలేముకి వెళ్లారు
ఆ కొండ ఎరుషాలేముకి దగ్గరగా ఉంది \v 13 పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయా, ఫిలిప్పు, తోమ, భర్తలొమయి మతాయి, యాకోబు, సీమోను, యూదా అనే వాళ్ళు ఆ పట్టణములో వెళ్లి అక్కడ పైన ఉన్న గదిలోకి వెళ్లారు. \v 14 అక్కడ వేళ్ళతో పాటు యేసు తల్లి అయిన మరియ, ఆయన సహోదరులు అక్కడ కొంతమంది స్త్రీలు ప్రార్ధన చేస్తూ ఉన్నారు.